రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో కొత్త గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్ర్రాల గవర్నర్ నర్సింహన్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఉమ్మడి రాష్ట్ర్రంలో సుదీర్ఘకాలం పనిచేయడంతోపాటు ఆయా రాష్ట్ర్రాల్లో ఎన్డీఏ గవర్నర్లను మార్చనుండడంతో గవర్నర్ మార్పిడి ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు అమిత్ షాతో సమావేశంలో బాగంగా గవర్నర్ల నియామకంతోపాటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XErM7M
తెలుగు రాష్ట్ర్రాలకు కొత్త గవర్నర్లు ...? అమిత్ షాతో సుదీర్ఘ సమావేశం..అయిన నర్సింహన్...
Related Posts:
‘విక్రమార్కుడు’ సీన్: అందరూ చూస్తుండగా వివాహితను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్, ఎస్పీకి భర్త ఫిర్యాదుఅనంతపురం: జిల్లా కదిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత వెంటపడుతున్న రౌడీషీటర్ ఆమెను అందరూ చూస్తుండగా ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త స్థానిక ప… Read More
బహిష్కరించినందుకు థ్యాంక్స్.. కానీ మీరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా : నితీశ్జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ను ఆ పార్టీ అధినేత,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అ… Read More
బడ్జెట్కు ముందు బ్యాంకుల బంద్, వేతన సవరణ కోసం పట్టు, 20 శాతం పెంచాలని సమ్మె..వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం నుంచి రెండురోజులపాటు ఆందోళన చేపట్టబోతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన సిబ్బంది… Read More
ఏపీలో పెన్షన్ లబ్దిదారుల లొల్లి, 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్.. రీజన్ ఇదే!ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది . ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది . కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథ… Read More
సమత కుటుంబానికి న్యాయం జరిగింది, జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రేఖా నాయక్సమత హత్య కేసులో ముగ్గురు దోషుల షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోర్… Read More
0 comments:
Post a Comment