Monday, June 10, 2019

సింగ్ వర్సెస్ సిద్దూ : జరిగిన పరిణామాలపై రాహుల్‌కు వివరణ .. ప్రాధాన్యం తగ్గిస్తున్నారని ఫిర్యాదు

న్యూఢిల్లీ : గత కొంతకాలంగా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన పరిణామాలు పీక్‌కి చేరిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే మంత్రి సిద్దూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా తాను రాజీనామా చేస్తానని ప్రస్తావించగా .. రాహుల్ సర్దిచెప్పినట్టు సమాచారం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wP0QGA

Related Posts:

0 comments:

Post a Comment