న్యూఢిల్లీ : గత కొంతకాలంగా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన పరిణామాలు పీక్కి చేరిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే మంత్రి సిద్దూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా తాను రాజీనామా చేస్తానని ప్రస్తావించగా .. రాహుల్ సర్దిచెప్పినట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wP0QGA
సింగ్ వర్సెస్ సిద్దూ : జరిగిన పరిణామాలపై రాహుల్కు వివరణ .. ప్రాధాన్యం తగ్గిస్తున్నారని ఫిర్యాదు
Related Posts:
క్యూ\"నెట్\" లో సెలబ్రిటీలు.. నటీనటులు, క్రికెటర్లకు మల్టీ లెవెల్ ఉచ్చుహైదరాబాద్ : ప్రకటనలతో లక్షలు కోట్లు సంపాదిస్తారు నటీనటులు, క్రికెటర్లు. వాళ్లకేంటి.. ఒక్క యాడ్ లో నటిస్తే బోలెడు డబ్బులు వస్తాయని అనుకుంటాము. కానీ చాల… Read More
సరిహద్దుల్లో యుద్దమేఘాలు:ఇరుదేశాల విమానాశ్రయాలు మూసివేతఢిల్లీ:మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ య… Read More
అక్రమ నిర్మాణాలపై ఎందుకు కొరడా ఝలిపించడం లేదు..? జీహెచ్ఎంసీ కి కోర్ట్ సూటి ప్రశ్న..!!హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో నగర పాలక సంస్థ విఫలం అయ్యిందని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతికి మించి… Read More
జగన్ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం : ఆ ఇంటి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!వైసిపి అధినేత జగన్ అమరావతి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. 8.19 గంటలకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం… Read More
మరో ప్రేమోన్మాది ఘాతుకం ... ప్రేమ నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాదితెలంగాణ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నయిమ్ నగర్ లో కళాశాల కు వెళుతున్న విద్యార్థినిపై ప… Read More
0 comments:
Post a Comment