ఈ మధ్య కిడ్నాపర్లు ఎక్కువగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ అపహరణకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే తాజాగా హైదరాబాదులో కిడ్నాప్కు గురైన 15 నెలల చిన్నారి ఆచూకీని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో కనుగొన్నారు పోలీసులు. 15 రోజుల క్రితం ఇద్దరు దంపతులు ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5qXo6
Friday, September 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment