ఈ మధ్య కిడ్నాపర్లు ఎక్కువగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ అపహరణకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే తాజాగా హైదరాబాదులో కిడ్నాప్కు గురైన 15 నెలల చిన్నారి ఆచూకీని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో కనుగొన్నారు పోలీసులు. 15 రోజుల క్రితం ఇద్దరు దంపతులు ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5qXo6
మద్యం మత్తులో తల్లి: పసిపాప కిడ్నాప్..సూరత్లో ప్రత్యక్షం
Related Posts:
బాబ్రీ కూల్చివేత కేసు- అద్వానీ, జోషీ, ఉమాభారతి భవితవ్యంపై తీర్పు- సుప్రీం కొత్త డెడ్లైన్...1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిల భవితవ్యాన్ని తేల్చేందుకు సుప్రీంక… Read More
సీఎం పర్సనల్ సెక్రటరీ పేరుతో మోసాలు... కరీంనగర్లో యువకుడి అరెస్ట్...ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువకుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన … Read More
కరోనాను తగ్గించే ఆయింట్ మెంట్ ... యూఎస్ఎఫ్డీఏ ఆమోదంప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టడం కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను కనుగొనడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. చాలా వ్యాక్సిన్ల… Read More
ఇండో-పాక్ బోర్డర్... ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్...పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి శనివారం(అగస్టు 22) ఉదయం భారత భద్రతా బలగాలు ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపాయి. గత పదేళ్లలో ఈ సరిహద్దు వెంబడి ఇ… Read More
Bristol Auction: మహాత్ముడి కళ్లజోడు విలువ రూ. కోట్లలోనే, రికార్డు బ్రేక్, అది జాతిపిత క్రేజ్ !న్యూఢిల్లీ/ లండన్: భారత జాతిపిత మహాత్మగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్మగాంధీ పేరు ప్రపంచ వ్యాప్తంగా అంద… Read More
0 comments:
Post a Comment