పాట్నా : బీజేపీ, జేడీయూ మధ్య క్రమ క్రమంగా దూరంగా పెరుగుతున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రివర్గంలో సీట్లపై మొదలైన అంతర్గత పోరు కొనసాగుతున్నది. ఆ వెంటనే బీహర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టి .. బీజేపీకి పదవులు ఇవ్వకపోయిన సంగతి తెలిసిందే. జేడీయూను తన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KvPIaI
ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. బాంబు పేల్చిన జేడీయూ ...
Related Posts:
ఇప్పుడు ట్యాంక్బండ్ ఎలా ఉంది..? నెటిజన్లను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ఎప్పుడూ నెటిజన్లతో టచ్లో మంత్రి కేటీఆర్ మరోసారి కలిసిపోయారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగార… Read More
Second wife: ఇద్దరూ సెకండ్ హ్యాండ్ సరుకే, ఆ మొగుడితో మళ్లీ లింక్, గొడ్డు మాంసం ఎఫెక్ట్, ఫినిష్ !చెన్నై/ టీనగర్: పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న భార్య మరో పెళ్ల… Read More
నిమ్మగడ్డకు మళ్లీ షాక్- వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని సీఎస్, డీజీపీ, ఇతర అధికారులుఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వైసీపీ సర్కారులోని అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది. ఈ ఉదయం పంచాయత… Read More
జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వోద్యోగులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య రచ్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్న… Read More
'రైతులే నన్ను బెదిరించి కట్టు కథ చెప్పించారు... ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చెప్పాను...'ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార… Read More
0 comments:
Post a Comment