కేరళ: దేశంలో ఎన్నికల వాతావరణం హీట్ పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ఉన్నాయి ఆయా పార్టీలు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి బరిలో దిగుతున్నారని కూడా తెలిసిందే. అయితే కేరళ కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQuGVC
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment