న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. ఇందులో తమ నేతను పార్టీలు ఎన్నుకున్నాయి. నేతగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lw8B
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)
Related Posts:
కూరగాయల మార్కెట్ లో రాజవంశస్తులు, చరిత్రలో మొదటి సారి, వెనకడుగు వేసిన వ్యాపారులు !మైసూరు: మైసూరు రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారితో కలిసి మైసూరు నగరంలోని దేవరాజ్ మార్క్ ట్ లో ఆకస్మికంగా ప్రత్యక్… Read More
డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి : తండ్రి స్పీకర్గా..తనయుడు డిప్యూటీగా : నాడు కేసీఆర్ సైతం..!ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక ఇక లాంఛనమే. శాసనసభా స్పీకర్ తమ్మినే… Read More
ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు ... 50 మంది అన్నలు, వీరుడి చెల్లె పెళ్లి చేసిన జవాన్లుససరాం : తనతో పేగు తెంచుకొన్న సోదరుడు లేడు. ఆ లోటు పూడ్చలేం. కానీ పెళ్లి నిశ్చయమైంది. వివాహ క్రతువు జరుగుతుంది. ఇంతలో ఒకరు కాదు .. కాదు ఇద్దరు కాదు 50 … Read More
ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు..!జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టైం ఉందన్న బుచ్చయ్య చౌదరి..!!రాజమండ్రి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలో కూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్… Read More
ఎయిర్పోర్ట్లో చంద్రబాబును తనిఖీపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఐజీ! అంతా నిబంధనల ప్రకారమే..అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఎయిర్పోర్టులో తనిఖీ చేయడంపై పెద్ద దుమారమే రేగింది. బాబుకు సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై మీడియాలో ఓ వర్గం గగ్గోలు … Read More
0 comments:
Post a Comment