వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఘనమైన ముగింపు ఇవ్వటానికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ అభిమానులకి చిర కాలం గుర్తుండిపోయేలా ముగింపు సభ సిద్దమవుతోంది. ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపుకు గుర్తుగా భారీ స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AuxrUA
341 రోజులు : 3,648 కిలో మీటర్లు : అభిమానులు మెచ్చేలా : ముగింపు సభలో జగన్ ప్రకటన పైనే దృష్ట
Related Posts:
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..వారంలో రెండోసారితిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. రెండురోజుల కిందట కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు … Read More
షాపులో చోరీకి వచ్చి.. బామ్మ డబ్బులిస్తా అంటే వద్దని... నుదుటన ముద్దుపెట్టి.... (వీడియో)దొంగలలో కొందరు మంచి దొంగలు కూడా ఉంటారు. మంచి అంటే వారు కూడా దొంగలే కానీ కాస్త మానవత్వం ఉంటుంది. ఇతర దొంగల్లా పైశాచికంగా ప్రవర్తించరు. సాధారణ ప్రజలను ఇ… Read More
నేనిప్పుడు ముఖ్యమంత్రిని., అందుకే మినహాయింపు కోరుతున్నా: సీబీఐ కోర్టులో జగన్హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర… Read More
శుభవార్త: భారీగా క్షీణించిన బంగారం ధరలు, స్థిరంగా వెండిబంగారం కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1950 తగ్గింది. దీంతో ధర … Read More
దేశ ప్రజలు తిరస్కరించిన పథకంను అభిజీత్ ప్రశంసించడమేంటి: పీయూష్ గోయల్పూణే: భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమానం రావడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ వాదనలతో తాను ఏకీభవించనని చెప్పా… Read More
0 comments:
Post a Comment