వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఇడుపుల పాయ నుండి ఇచ్ఛాపురం దాకా సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఘనమైన ముగింపు ఇవ్వటానికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ అభిమానులకి చిర కాలం గుర్తుండిపోయేలా ముగింపు సభ సిద్దమవుతోంది. ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపుకు గుర్తుగా భారీ స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AuxrUA
341 రోజులు : 3,648 కిలో మీటర్లు : అభిమానులు మెచ్చేలా : ముగింపు సభలో జగన్ ప్రకటన పైనే దృష్ట
Related Posts:
ఏపీలో కొత్త కొలువులు లేనట్టే..? ఎస్ఆర్సీ ఏర్పాటుతో కన్ఫామ్, గతంలో మాదిరిగానే..ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తారు. కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తుంటారు. కొలువుతోనే భవిష్యత్ అనే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లి, జీవిత… Read More
మాధవుని సన్నిధికి చేర్చే మాఘ పౌర్ణమిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులుఏపీలో అధికార పార్టీ నేతలు/ బంధువులు రెచ్చిపోతున్నారు. అధికారులు అని కూడా చూడకుండా బూతుపురాణం చదువుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. సీఎం జగన్ సొ… Read More
గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపు.. అంతటా కాదు.. అక్కడ మాత్రమేపెట్రో మంట హీటెక్కిస్తోంది. లీటర్ పెట్రోల్ రూ.100కు చేరువవడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. పెట్రో, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో … Read More
పుట్టుమచ్చలు - వాటి ఫలితాలు: పుట్టు మచ్చల గురించి శాస్త్రం ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment