ఏపీలో రెవెన్యూ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగాఅనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబులపూలకుంట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం రైతు కొండారెడ్డి నుంచి రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఎసిబి అధికారులకు అందిన సమాచారంతో పక్కాగా ట్రాప్ చేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fNOYJB
Tuesday, June 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment