Tuesday, March 16, 2021

కరోనా వైరస్ థర్డ్ వేవ్: రోజూ పాతిక వేలకు పైగా కొత్త కేసులు: ఆ దేశం అతలాకుతలం

ప్యారిస్: ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన విజృంభణ మొదలు పెట్టింది. భారత్ సహా అనేక దేశాల్లో క్రమగా రోజువారీ కేసుల్లో అనూహ్యం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌ ప్రభావానికి గురై విలవిల్లాడిన అనేక దేశాలు.. ఇప్పుడు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lw3vxG

Related Posts:

0 comments:

Post a Comment