ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WrhnPv
నేడు సీడబ్ల్యూసీ సమావేశం... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?
Related Posts:
భారీ సంస్కరణ... దేశంలో 'విద్య' రూపు రేఖలు మార్పు... కొత్త పాలసీలో హైలైట్స్ ఇవే...ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఆమోదించింది. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మ… Read More
అయోధ్య భూమిపూజ: ఓవైసీపై సంజయ్ ఫైర్ - ప్రధాని హోదాలోనే - అలాగైతే మందిరం కూల్చిందెవరు?అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముహుర్తం దగ్గర పడుతున్న వేళ.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉత్తప్రదేశ్ లోని అయోధ… Read More
మోడీపై విమర్శలు ఆపండి, కాంగ్రెస్ కోసం ముందడుగు వేయండి: రాహుల్కు శరద్ పవార్ముంబై: ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రంపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలంటించడంతోపాటు … Read More
భార్య చనిపోవడంతో కూతురుతోనే... నాలుగు నెలల గర్భం- విశాఖలో కీచక తండ్రిపై దిశ కేసు..ఏపీలో నిర్భయ, దిశ చట్టం అమల్లో ఉన్నా మహిళలు, చిన్నపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. కఠిన చట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా వీటికి కీచకులు ఏ మాత్రం భయ… Read More
ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శ… Read More
0 comments:
Post a Comment