అయ్యప్ప స్వామి నెలువై ఉన్న చోట రోజురోజుకీ హింస చెలరేగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు జంకుతున్నారు. ఇందుకు కారణం శబరిమలలో పెరుగుతున్న రక్తపాతం. ఇది ఒక్క శబరిమలకే పరిమితం కాలేదు... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగి పోతుండటంతో ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తాజాగా సీపీఐఎం నేత తలస్సెరీ ఎమ్మెల్యే ఏఎమ్ షమ్సీర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SCfs5F
Saturday, January 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment