Saturday, May 25, 2019

ప్ర‌జ‌లను ఇంత‌గా క‌ష్ట‌పెట్టామా..జ‌గ‌న్‌పై అభిమాన‌మా: ప‌వ‌న్ మేలు చేయ‌లేదు : చ‌ంద్ర‌బాబు ఆవేద‌న‌..!

ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాల మీద టీడీపీ అధినేత తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. అస‌లు ఫ‌లితాలు ఎందుకు ఇంత దారుణంగా వ‌చ్చాయి..ఎక్క‌డ త‌ప్పు చేసాం..ప్ర‌జ‌ల‌ను ఇంతగా క‌ష్ట‌పెట్టామా అంటూ ఆవేదన చెందారు. జ‌గ‌న్ పైన ఇంత అభిమానం ఉందా..ప‌వ‌న్ మేలు చేయ‌క‌పోగా న‌ష్టం చేసాడంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించిట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. టీడీపీ నేత‌లు త‌మ అధినేత‌ను క‌లిసిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WrhieF

Related Posts:

0 comments:

Post a Comment