Monday, March 4, 2019

ఓట‌ర్ల‌కు తెలియ‌కుండానే ఓట్ల తొలిగింపు: ఈసీకి ద‌ర‌ఖాస్తులు: 45 మంది పై క్రిమిన‌ల్ కేసులు..!

ఏపిలో ఎన్నిక‌ల వేళ‌..భారీగా ఓట్ల తొలిగింపు పై ర‌చ్చ జ‌రుగుతోంది.ప్రత్య‌ర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్ర‌తిప‌క్ష పార్టీలు ఒక‌రి పై మ‌రొక‌రు ఫిర్యాదులు..ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే, ప్ర‌జ‌ల్లో త‌మ ఓట్ల పై అనుమానాలు పెరుగుతున్న స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం దీని పై దృష్టి సారించింది. మోసపూరితంగా ఓట్ల తొలిగింపు పై ద‌ర‌ఖాస్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NEWNo4

Related Posts:

0 comments:

Post a Comment