ఏపిలో ఎన్నికల వేళ..భారీగా ఓట్ల తొలిగింపు పై రచ్చ జరుగుతోంది.ప్రత్యర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్రతిపక్ష పార్టీలు ఒకరి పై మరొకరు ఫిర్యాదులు..ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ప్రజల్లో తమ ఓట్ల పై అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం దీని పై దృష్టి సారించింది. మోసపూరితంగా ఓట్ల తొలిగింపు పై దరఖాస్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NEWNo4
ఓటర్లకు తెలియకుండానే ఓట్ల తొలిగింపు: ఈసీకి దరఖాస్తులు: 45 మంది పై క్రిమినల్ కేసులు..!
Related Posts:
ఐటీ దాడుల వెనుక రహస్యమిదే..సీఎం కేసీఆర్కూ లింకులు: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు‘‘రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులకు సంబందించి అధికారులు విడుదల చేసిన ప్రకటనను వైసీపీ నేతలు, జగన్ మీడియా ప్రముఖంగా ప్… Read More
పవన్ కల్యాణ్ నోరు మెదపరేం, లోకేశ్ను విచారిస్తే లక్ష కోట్ల బయటపడతాయి: అంబటి రాంబాబుతెలుగురాష్ట్రాల్లో ఐటీ శాఖ దాడులు ప్రకంపనలు రేపుతోంది. రూ.2 వేల కోట్ల అవినీతి సొమ్ము దొరకడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాపం పడిందని వైసీపీ నేత అ… Read More
ఐటీ దాడులకు టీడీపీకి ముడి పెట్టటం కక్ష సాధింపులో భాగమే: మండిపడిన అచ్చెన్నాయుడుఏపీలో జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వద్ద పని చేసిన పీఏ దగ్గరే 2 వేల … Read More
Nirbhaya Case: వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష… Read More
ఏపీ అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..అగ్రస్థానంలో సీఎం జగన్అమరావతి: క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయనాయకులను పోటీలోకి ఆయా పార్టీలు ఎలా నిలబెడుతాయని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. అంతేకాదు వారికి సంబంధించిన … Read More
0 comments:
Post a Comment