టీడీపీ నేతలపై, చంద్రబాబుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందు వరకు సైలెంట్ గా ఉన్న రోజా ఫలితాల తర్వాత తనది గోల్డెన్ లెగ్ అని చెప్పుకున్నారు. తాను ఐరన్ లెగ్ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వెధవలు అసెంబ్లీలోనూ బయట కూసిన కూతలకు ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. తన ఉసురు చంద్రబాబు నాయుడుకు తగిలిందని ఆమె చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MbMfj8
పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది.. బండి సంజయ్ ధ్వజంటీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధుల … Read More
మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్గా అశోక్ తొలగింపుఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో ప… Read More
అది బీజేపీ వ్యాక్సిన్- నేను వేయించుకోను- అఖిలేష్ యాదవ్ సంచలనంకరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావాలని భారత్లో… Read More
ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అరెస్ట్.. ఎక్కడ, ఎందుకంటే..ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ రహమాన్ లఖ్వీని ఇవాళ (శనివారం) లాహోర్లో అరెస్ట్ చేశారు. ఉగ్రవాద గ్రూపులకు ఆర్థికసాయం చేశా… Read More
వరంగల్ లో జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ తో హై డ్రామా.. కెసిఆర్ పాలనపై కాంగ్రెస్ ధ్వజంఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించటంపై నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్త… Read More
0 comments:
Post a Comment