అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అందాయి. విచారణ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. నరసారావుపేట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bRBR
ఏపీ రీపోలింగ్: ఆంధ్రప్రదేశ్లో 5 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్
Related Posts:
సజావుగా సాగుతున్న చివరి దశ పరిషత్ పోలింగ్..తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 27 జిల్లాల్లోని 9,494 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున… Read More
గాల్లో..ఎదురెదురుగా ఢీ కొట్టుకున్న తేలికపాటి విమానాలున్యూయార్క్: పర్యాటకులను తీసుకెళ్తున్న రెండు తేలికపాటి విమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్న ఘటన అలస్కాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మ… Read More
వైసీపీ నేతలకు 21న విజయవాడ రావాలని ఆదేశించిన జగన్ .. ఎందుకంటేవైసీపీ అధినేత జగన్ అమరావతి కేంద్రంగా తమ పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక నుండి అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించ… Read More
మరికాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చే… Read More
చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుంది .. విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలుట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు ను వదిలేలా లేరు. వదల బొమ్మాలీ వదల అంటూ రోజూ చంద్రబాబుపై ట్వీట్ల దాడికి దిగ… Read More
0 comments:
Post a Comment