అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అందాయి. విచారణ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. నరసారావుపేట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bRBR
ఏపీ రీపోలింగ్: ఆంధ్రప్రదేశ్లో 5 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్
Related Posts:
9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబితసీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. గురువారం నుంచి కోడింగ్ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… Read More
రాయగఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ ... విశాఖ ఘటన మరవకముందే మరో ఘటనఏపీలో ఎల్జీ పాలిమర్స్ వద్ద విష వాయువుల లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది . ఇక ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థత పాలైన చాలా మంది వివిధ ఆస్పత్రుల… Read More
విశాఖ లీకేజీ: జగన్తో ఎల్జీ టీమ్ భేటీ.. ఎయిర్పోర్టులోనే సీఎంకు వివరణ.. తర్వాతేంటి?‘‘అదేమో అంతర్గాతీయంగా పేరుపొందిన బడా కంపెనీ.. ఇటుచూస్తే చిన్నపిల్లల్ని సైతం పొట్టనపెట్టుకున్న దుర్ఘటన.. ప్రభుత్వం మానవాతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆ… Read More
సుబ్బారెడ్డి హత్యకు కుట్ర! పరారీలో భూమా అఖిలప్రియ: జగన్ పార్టీ ఎమ్మెల్సీ సంచలనంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సంచలన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై అధి… Read More
కనికరం లేకుండా కారు దించడానికి కారణం ఏంటి..? సీఎం జగన్ సాయిరెడ్డిల మధ్య దూరం పెరిగిందా?అమరావతి/హైదరాబాద్ : ఏ రాజకీయ పార్టీలోనైనా అధినేత స్థానం రెండవ స్థానంలో ఓ కీలక వ్యక్తి చక్రం తిప్పడం సర్వ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ. ఇతర నేతలకు గాని… Read More
0 comments:
Post a Comment