Monday, May 6, 2019

ఏపీ రీపోలింగ్: ఆంధ్రప్రదేశ్‌లో 5 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అందాయి. విచారణ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్  ప్రారంభమైంది. నరసారావుపేట

from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bRBR

Related Posts:

0 comments:

Post a Comment