హైదరాబాద్ : ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటే ఇదే..! నిజామాబాద్ మాజీ ఎంపి కవితకు ఆమె అభిమానుల నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది.కవిత పీ ఏ శరత్ పై ఆమె ఇంటికి వచ్చిన అభిమానుల్లో ఒకరు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మాదాపూర్ లోని కవిత ను కలవడానికి ఆమె
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HX6hsd
మాజీ ఎంపీ కవిత అభిమానుల ఆగ్రహం..! పీఏ పై పిడిగుద్దుల వర్షం..!!
Related Posts:
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలుఅమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్… Read More
కొనసాగుతోన్న పోలింగ్: నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజక… Read More
చిత్తూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..అనుమానాలుచిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం కొన… Read More
ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాలో నరబలి వార్తలు సంచలనం సృష్టించాయి . చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవ… Read More
పోలింగ్ సిబ్బందికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని బెదిరింపులుగుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్… Read More
0 comments:
Post a Comment