ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున రెండో సారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. అయితే, తన ప్రమాణ స్వీకారం లోగానే ఢిల్లీ వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ప్రధాని మోదీతో సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్కు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VLjA3X
ఢిల్లీకి జగన్ : ప్రధానితో ఏం చెప్పబోతున్నారు : ఇద్దరి లక్ష్యం నెరవేరింది..వాట్ నెక్ట్స్...!
Related Posts:
జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో వాదనలు.. సీబీఐ ఏం చెప్పిందంటేఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇక కేసులో నేడు విచారణ … Read More
మసీదు నిర్మాణంకు భూమి కేటాయించిన యోగీ సర్కార్.. మళ్లీ సుప్రీంకు బాబ్రీ లిటిగెంట్లులక్నో: అయోధ్యలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల స్థలం కేటాయించాలని రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్మును ఇచ్చిన విషయం తెలిసిం… Read More
కియాపై తప్పుడు ప్రచారం, 14 వేల కోట్లతో పెట్టుబడులు, వైఎస్ హయాంలోనే నాంది: మంత్రి బుగ్గనకియా ప్లాంట్ ఎక్కడికీ తరలి వెళ్లడం లేదన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీక… Read More
ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకమా? ఇదేమీ సెక్స్ యాక్టివిటీ కాదు: డ్రెస్ వివాదంపై బ్రిటన్ ఎంపీ ఫైర్‘‘హలో హలో. మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్ కు రాలేదు. హ్యాంగోవరూ … Read More
సంచలన హత్య కేసు.. స్వాతి రెడ్డి అరెస్ట్.. జైలుకు తరలింపు..రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్ నగర్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క… Read More
0 comments:
Post a Comment