అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఇప్పుడున్న గన్మెన్ల సంఖ్యను పెంచింది. అదనంగా ఎనిమిది గన్మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజీ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రభుత్వంలో తమ కుటుంబ భద్రతపై పరిటాల సునీత సందేహాలను వ్యక్తం చేసిన కొన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K80VwV
పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపు
Related Posts:
త్వరలో ప్రారంభం కానున్న హెటెక్ సిటి మెట్రో రైల్హైద్రబాద్ ..ఎప్పుడెప్పుడా అని ఏదురు చూస్తున్న అమీర్ పేట్ టూ హైటెక్ సిటి మెట్రో సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు..ఇందు… Read More
రాఫెల్ వివాదం: అనిల్ అంబానీ ఎవరిని కలిశారు.. ఎందుకు కలిశారు?ఢిల్లీ: మొన్నటికి మొన్న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాఫెల్ యుద్ధవిమానకొనుగోలుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో విపక్షాలు మోడీ సర్కారుపై విరుచుక… Read More
వామ్మో హిజ్రాలు.. హైదరాబాద్లో బీభత్సం.. వాహనదారుల దోపిడీ, పీఎస్పై దాడిహైదరాబాద్ : హిజ్రాలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ పైనే దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. ఇటీవల నగరంలో హిజ్ర… Read More
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ … Read More
నేడు మళ్లీ ఢిల్లీ కి చంద్రబాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హస్తిన ప్రయాణం..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట… Read More
0 comments:
Post a Comment