Tuesday, May 12, 2020

బాహుబలి ప్యాకేజీకి కేంద్రం సిద్దం..? త్వరలో సీతారామన్ ప్రకటన.. ఎంత ప్రకటించనున్నారో తెలుసా..?

కరోనా లాక్ డౌన్ కారణంగా పేద వర్గాలు తీవ్రంగా నష్టపోవడంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.70లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పారిశ్రామిక వర్గాలకు,రాష్ట్రాలకు ఇంతవరకూ ఎటువంటి ప్యాకేజీని ప్రకటించలేదు. రాష్ట్రాల రుణ పరిమితి పెంపు విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి సరికాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWBV37

Related Posts:

0 comments:

Post a Comment