కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. విజయం తప్పక వరిస్తుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు తెలంగాణా రాష్ట్రంలోని గురుకులాల్లో చదివిన విద్యార్థులు . కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా అనూహ్యంగా జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచారు. రికార్డు సృష్టించారు. వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VDhaIx
మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు
Related Posts:
సడెన్గా మాట మార్చిన అమిత్ షా.. ఎన్ఆర్సీపై యూటర్న్.. మోడీ ప్రకటన ఫలితమేనా?‘‘నేను చెప్పే వరుసక్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.. ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తాం. దాంతో మూడు పొరుగు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ముస్ల… Read More
హైదరాబాద్ నుంచి తరిమివేశారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర వారు కూడా, టీజీ వెంకటేశ్ సంచలనంనవ్యాంధ్రలో రాజధానుల మార్పు అంశం రాజకీయంగా పీక్కి చేరింది. అమరావతిని మార్చొద్దని కొందరు, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు.. డిమాండ్లు తెరపై… Read More
National Population Register: ఎందుకు? పూర్తి వివరాలు, నో డాక్యుమెంట్స్న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ జాతీయ జనాభా రిజిస్టర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్)కు ఆమోద ముద్ర వేసింది. అంతేగాక, ఈ కార్యక్రమం… Read More
అమరావతి రైతులపై స్పందించిన వెంకయ్యనాయుడు... రాజకీయాల్లో లేనని వ్యాఖ్యఏపీ రాజధాని రైతుల ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం తాను ప్రభుత్వంలో లేనని, కాని రైతుల సమస్యలపై ఎవరికి చెప్పాలో వారిక తెలియజేస్తానని… Read More
పెళ్లింట మోగిన చావు బాజా, షాపింగ్ కోసం వెళ్తే కబళించిన మృత్యువు, రైలు ఢీ కొని...హైదరాబాద్ చందానగర్లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిర… Read More
0 comments:
Post a Comment