న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో విద్యార్థి ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నడిబొడ్డున గల ప్రముఖ వర్సిటీ జవాహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్రిషి థామస్ అనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMfaLC
జేఎన్యూ లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య : అంతకుముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్కు మెయిల్
Related Posts:
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూసొంత పార్టీపై, అధినేత సీఎం జగన్పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పాల్పడ్డారు. ఆంధ్రప్ర… Read More
ఏపీలో కరోనా ఎఫెక్ట్ .. శ్రీశైలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో నేటి నుండి అన్నదానం నిలిపివేతఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య… Read More
షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు ప్రశాతంగా, విజయవంతంగా జరిగినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు, వివాదాలు మత్రం కొనస… Read More
భార్య మర్మాంగాన్ని రాగి తీగతో కుట్టేసిన కిరాతకుడు: తీవ్ర రక్తస్రావం: పోలీసుల స్టేట్మెంట్లోలక్నో: ఉత్తర ప్రదేశ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ కిరాతక భర్త ఆటవిక చర్యకు పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసల… Read More
కరోనా సెకండ్ వేవ్ తో భయం గుప్పిట్లో భారత్: 47వేలకు చేరువగా కొత్త కేసులు, 200కు పైగా మరణాలుభారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గత 24 గంటల్లో 46, 951 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా నమోదైంది. 213 మంది… Read More
0 comments:
Post a Comment