Saturday, May 18, 2019

మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రాహుల్‌ కూడా తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల కమీషన్ ను అడ్డంపెట్టుకుని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eh5OjL

0 comments:

Post a Comment