ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రాహుల్ కూడా తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల కమీషన్ ను అడ్డంపెట్టుకుని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eh5OjL
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!
Related Posts:
ఓ శ్రావణి కథ: ఏ-3 నుంచి ఏ-1గా దేవరాజ్.. పారిపోయి పెళ్లి చేసుకునేందుకు నో.. తర్వాతే..సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. దేవరాజ్, సాయికృష్ణల వేధింపుల వల్లే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. క… Read More
జర్నలిస్ట్ రాజీవ్ శర్మ అరెస్ట్: ఓఎస్ఏ కింద అదుపులోకి.. రెండు వీడియోలు అప్లోడ్..జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యుహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు, రచయిత శర్మను ఈ నెల 14వ తేదీన అదుపులోకి తీసుకున… Read More
జగన్కు భారీ ఊరట నిచ్చిన బాబాయ్- డిక్లరేషన్కు మంగళం- టీడీపీ, బీజేపీ విమర్శలకు చెక్..ఏపీలో అంతర్వేది ఘటన తర్వాత దేవాలయాల్లో భద్రతపై చర్చ మొదలైంది. దీనిపై విపక్షాల రగడతో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన రెండు రోజుల్లోనే విజయవాడ కనక… Read More
మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస… Read More
ట్రంప్ మాట: ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్ను వ్యాక్సిన్.. పూర్తిస్థాయిలో అందుబాటులో..అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. 6.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్కు వ్యాక్సిన్ రావడం మరి… Read More
0 comments:
Post a Comment