భారత్లో కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో శుక్రవారం(నవంబర్ 20) ఆన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ స్ట్రాటజీతో పాటు వ్యాక్సిన్ అభివృద్దిలో ఎదురువుతున్న సమస్యలు,వ్యాక్సిన్ అనుమతులు,కొనుగోళ్లపై చర్చించినట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే వ్యాక్సిన్ మొదట ఎవరికి ఇవ్వాలి... హెల్త్ కేర్ వర్కర్స్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pYFQYy
కరోనా వ్యాక్సిన్పై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం... కీలక అప్డేట్స్ ఇవే...
Related Posts:
చంద్రబాబు..పవన్ పై పచ్చి బూతులు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్యంగా: బహిరంగంగా..!తానొక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయారు. ప్రజల మధ్య మాట్లాడుతున్నానే ఆలోచన విస్మరించారు. సభ్యత మరిచారు. అధికార పార్టీలో ఉన్నాననే అహంతో అసభ్యంగా ప్రతిపక్… Read More
పీఓకెపై యాక్షన్కి సిద్దం.. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ కీలక వ్యాఖ్యలుపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK)పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అన… Read More
పవన్ కళ్యాణ్ కు షాకిచ్చి: కొడాలి నానీతో ఎడ్లపందాలలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా… Read More
ఏదో ఒకరోజు ప్రభుత్వం అక్కడికే వెళుతుంది: అరుంధతీ రాయ్ హాట్ కామెంట్స్న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో నిరసనలకు సంఘీభావం తెలిపారు ప్రముఖ బుకర్స్ ప్రైజ్ అవార్డు గ్రహీత అర… Read More
చెన్నై ఎయిర్ ఇండియా డింపుల్ కిడ్నాప్, ఫ్రెండ్ కింగ్ పిన్, మేనేజర్ కు రూ. 26 లక్షలు, ఏం జరిగిందంటే?!చెన్నై: ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన కేసులో చెన్నై ఎయిర్ పోర్టు మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చెయ్యడం, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు ప… Read More
0 comments:
Post a Comment