Friday, November 20, 2020

కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం... కీలక అప్‌డేట్స్ ఇవే...

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో శుక్రవారం(నవంబర్ 20) ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ స్ట్రాటజీతో పాటు వ్యాక్సిన్ అభివృద్దిలో ఎదురువుతున్న సమస్యలు,వ్యాక్సిన్ అనుమతులు,కొనుగోళ్లపై చర్చించినట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే వ్యాక్సిన్ మొదట ఎవరికి ఇవ్వాలి... హెల్త్ కేర్ వర్కర్స్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pYFQYy

0 comments:

Post a Comment