Friday, May 17, 2019

చంద్రగిరి రీపోలింగ్: హ‌స్తిన‌లో చంద్ర‌బాబు ర‌చ్చ‌: జాతీయ స్థాయి ఉద్య‌మం!

అమ‌రావ‌తి: రీపోలింగ్ అంశాన్ని జాతీయ స‌మ‌స్య‌గా చిత్రీక‌రించారు తెలుగుదేశం పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఈ విష‌యంపై దేశ రాజ‌ధానిలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా 21 ప్రతిప‌క్షాల మ‌ద్ద‌తును కూడగ‌డుతున్నారు. ఆయా రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను వెంట‌బెట్టుకుని కాస్సేప‌ట్లో కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాతో భేటీ కానున్నారు. అనంత‌రం- కేంద్ర ఎన్నిక‌ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WM7BnT

0 comments:

Post a Comment