న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలని ముక్తకంఠంతో కోరింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VT5vRW
రాహుల్కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?
Related Posts:
టీమిండియా ఆల్ రౌండర్ భార్య పొలిటికల్ ఎంట్రీ.. లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కడం ఖాయంఅహ్మదాబాద్: భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా భార్య రివాబా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. … Read More
మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లో… Read More
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు.. వేములవాడలో సైకత శివలింగంవేములవాడ : దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజన్న సన్నిధికి భక… Read More
శోభాయామానంగా కాళేశ్వరం.. 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతరవరంగల్ : ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యల… Read More
అర్ధరాత్రి లాఠీ ఛార్జీ: వైఎస్ఆర్ సీపీ, జనసేన పార్టీ ప్రతినిధుల అరెస్ట్..పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనగుంటూరు: గుంటూరులో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు … Read More
0 comments:
Post a Comment