ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో జరిగింది. కిష్టం పల్లికి చెందిన జ్యోతి (16) కుటుంభ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు బావిలోకి దూకింది. అది గమనించిన జ్యోతి అన్నలు ఇద్దరు వెంటనే ఆమేను కాపాడేందుకు వెళ్లారు. చెల్లిని కాపాడేందుకు ఇద్దరు అన్నదమ్ములైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H9Ek1h
ఒకరిని కాపాడేందుకు ఒకరు బావిలో దూకిన ముగ్గురు మృతి
Related Posts:
ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక అడుగు.. దేశంలోనే తొలిసారి.. చదవాల్సిందే..కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 20లక్షలు దాటగా, కోలుకున్నవాళ్లు 5లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు… Read More
నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం..! వలస కూలీల సహాయంపై టీ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నేతలు..!!హైదరాబాద్ : గులాబీ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకులు మరోసారి మండిపడ్డారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు, వలస కూలీలకు తగు న్యాయం చేయక పోగా… Read More
ఫేక్ న్యూస్ పై ఏపీ పోలీస్ సీరియస్ - వాట్సాప్ ఫిర్యాదుల కోసం కొత్త నంబర్..ఏపీలో కరోనా వైరస్ తో పాటే దాని వ్యాప్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం కూడా పెరుగుతోంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఉన్న భయాలను వాడుకుంటూ సామాజిక మాధ్య… Read More
ఏపీలో కరోనా టెస్టుల సామర్ధ్యం రెట్టింపు- త్వరలో రోజుకు 4 వేల పరీక్షలుఏపీలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నేరుగా గుర్తించిన రోగులకు క్వారంటైన్ తో పాటు పరీక్షలు కొనసాగుతుండగా.. తాజాగా నిర్వ… Read More
మళ్లీ తెరపైకి నిమ్మగడ్డ లేఖ: ఆ ముగ్గురిపైనే విజయసాయిరెడ్డి అనుమానం: విచారణ జరిపించాలంటూ..!అమరావతి: గత నెలలో తాజా మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించడం అది కాస్త కోర్టుల… Read More
0 comments:
Post a Comment