Thursday, May 9, 2019

ఒకరిని కాపాడేందుకు ఒకరు బావిలో దూకిన ముగ్గురు మృతి

ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో జరిగింది. కిష్టం పల్లికి చెందిన జ్యోతి (16) కుటుంభ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు బావిలోకి దూకింది. అది గమనించిన జ్యోతి అన్నలు ఇద్దరు వెంటనే ఆమేను కాపాడేందుకు వెళ్లారు. చెల్లిని కాపాడేందుకు ఇద్దరు అన్నదమ్ములైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H9Ek1h

Related Posts:

0 comments:

Post a Comment