Sunday, May 19, 2019

చంద్ర‌గిరి రీపోలింగ్‌: తొలి రెండు గంట‌లు స‌జావుగా!

చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడు కేంద్రాల్లో ఆదివారం ఉద‌యం రీపోలింగ్ ఆరంభ‌మైంది. పోలింగ్ సజావుగా సాగుతోంది. తొలి రెండు గంట‌ల్లో ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల తుది ద‌శ పోలింగ్ సంద‌ర్భంగా చంద్ర‌గిరి సెగ్మెంట్ ప‌రిధిలో ఎన్ ఆర్ కమ్మపల్లి, క‌మ్మ‌ప‌ల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం, కాలేపల్లి,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ein7Rc

0 comments:

Post a Comment