చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏడు కేంద్రాల్లో ఆదివారం ఉదయం రీపోలింగ్ ఆరంభమైంది. పోలింగ్ సజావుగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సందర్భంగా చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలో ఎన్ ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం, కాలేపల్లి,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ein7Rc
చంద్రగిరి రీపోలింగ్: తొలి రెండు గంటలు సజావుగా!
Related Posts:
కృష్ణపట్నం పోర్టుపై అదానీ గ్రూప్ దే బాధ్యత : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిదేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్ట్ ని సైతం దక్కించుకుంది. ఇక దీనికి ఏపి క్యాబినెట్ కూడా అప్… Read More
Drugs mafia: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ లాగా నన్నూ చంపేస్తారా ? హీరోయిన్ ఫైర్, చూడండి !బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగా నేను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలా ? నన్నూ అలాగే చంపేస్తారా ? అంత వరకు నన్ను వదలిపెట్… Read More
చంద్రబాబును అన్నందుకు గొంతు క్యాన్సర్ తో పోతావ్ .. కొడాలి నానీకి దేవినేని ఉమ శాపంఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమా కొడాలి నాని తాటాకు చప్పుళ్ళక… Read More
ఏపీలో కరోనా: ఒకే వ్యక్తికి రెండోసారి వైరస్ కాటు - అతను టీటీడీ ఉద్యోగి - రాష్ట్రంలో తొలిసారి ఇలా..‘‘ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు'' అని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ… Read More
Nutan naidu: విలువలు, నైతిక హక్కులు ఏవీ, శిరోముండన ఘటనపై నెటిజన్ల ప్రశ్నలునూతన్ నాయుడు.. నిర్మాత, నటుడు, వైసీపీ నేత.. కానీ బిగ్ బాస్ వల్ల ప్రపంచానికి తెలిశాడు. ఇక అందులో నీతులు, విలువల గురించి చెప్పేశాడు. తోటి కంటెస్టెంట్ కౌ… Read More
0 comments:
Post a Comment