‘‘ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు'' అని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ప్రకటించిన కొద్ది గంటలకే సీన్ నివర్స్ అయింది. రాష్ట్రంలో తొలిసారి ఒకే వ్యక్తికి రెండో సారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. కలియుగ వైకుఠం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dvfz0z
ఏపీలో కరోనా: ఒకే వ్యక్తికి రెండోసారి వైరస్ కాటు - అతను టీటీడీ ఉద్యోగి - రాష్ట్రంలో తొలిసారి ఇలా..
Related Posts:
ఏపిలో మరో ఎన్నికల పోరు : నెలాఖరుకు ఓటర్ల జాబితా : త్వరలో ఎలక్షన్ షెడ్యూల్..!ఏపిలో మరో ఎన్నికల సమరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియక...పైకి ధీమా వ్యక… Read More
మోదీ, యోగికి ఆవు, ఎద్దులు బంధువులు : యూపీ నేత వినయ్ వివాదాస్పద వ్యాఖ్యలులక్నో : సార్వత్రిక ఎన్నికల వేళ నేతల నోటిదురుసు ఎక్కువవుతోంది. బహిరంగసభల్లో జనవాహిని చూసి ఊపు వస్తోందెమో కానీ .. మాటలు కోటలు దాటుతున్నాయి. ల కామెంట్లను… Read More
పరీక్షలే సమస్తం కాదు... తల్లిదండ్రులూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దంటున్న మానసిక నిపుణులువిద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిపోతోంది. అది ఎంతలా పెరిగాపోయిందంటే పరీక్షలో ఉత్తమ మార్కులు రాకపోయినా.. లేదా పరీక్షలో తప్పిన ప్రాణాలు తీసుకునే స్థాయి వర… Read More
నేటి నుండి ఏపి ఎంసెట్ : నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : 23న ప్రాధమిక కీ..!ఏపిలో నేటి నుండి అయిదు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమిసం ఆలస్యమైనా పరీక… Read More
భవిష్యత్ కోసమే ప్రియాంక పార్టీ వీడారు : రణదీప్న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీ వీడటంపై ఆ పార్టీ స్పందించింది. తమ నాయకత్వ తప్పిదం వల్లే ప్రియాంక పార్టీని వీడ… Read More
0 comments:
Post a Comment