హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహెచ్ పై నగేశ్ దాడిచేసినట్టు కమిటీ భావిస్తోంది. ఈ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCAJOr
నగేశ్పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ
Related Posts:
లోకేష్ మాటలు వింటే టీడీపీ 23సీట్ల నుండి 3 సీట్లకు పడిపోవటం ఖాయం : మంత్రి అవంతి శ్రీనివాస్టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్ర కోణానికి తెరలేపారని… Read More
జమ్మూకాశ్మీర్పై అనూహ్య నిర్ణయం - 10వేల కేంద్ర బలగాలు తక్షణమే వెనక్కి - హోంశాఖ ఆదేశంఆర్టికల్ 370 రద్దయి ఏడాది పూర్తయిన వేళ జమ్మూకాశ్మీర్ పై మోదీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాల నుంచి 100 … Read More
కరోనా సంక్షోభంలోనూ వదలని 'కులం'... ఐక్యంగా ఉండాల్సిన సమయంలో అడ్డు గోడలు...ఒకసారి ఐక్యరాజ్య సమితి(UNO) వెబ్సైట్ ఓపెన్ చేస్తే హోమ్ పేజీలో 'వన్ మినట్ వన్ సర్వే' అని ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే... కొన్ని ప్రశ్న… Read More
కరోనా పోరుకు ట్రంప్ హామీ: అమెరికా నుంచి భారత్కు చేరిన 100 వెంటిలేటర్లువాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశం భారతదేశానికి 100 వెంటిలేటర్లను అందించిం… Read More
షాకింగ్: ఆ నీటిలో కరోనా వైరస్ - హైదరాబాద్లో 6.6 లక్షల కేసులు - సీసీఎంబీ పరిశోధనలో సంచలనాలురోజులు గడుస్తున్నకొద్దీ పాండమిక్(మహమ్మారి) ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసొస్తున్నది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా న… Read More
0 comments:
Post a Comment