హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహెచ్ పై నగేశ్ దాడిచేసినట్టు కమిటీ భావిస్తోంది. ఈ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCAJOr
నగేశ్పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ
Related Posts:
హాజీపూర్ సైకో కిల్లర్ కేసులో విచారణ వేగం, కీలక సాక్ష్యాల సేకరణ.. తీర్పు కోసం ప్రజల నిరీక్షణహాజీపూర్ ఈ పేరు గుర్తు రాగానే అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు చేసి ఆపై హత్య చేసిన ఉదంతాలు గుర్తుకొస్తాయి. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి , అత… Read More
పెట్టుబడులు సొంత డబ్బా కొట్టుకుంటే వస్తాయా జగన్ గారూ .. ఎద్దేవా చేసిన లోకేష్నారా లోకేష్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు . డిప్లామెటిక్ ఔట్ రీచ్ సదస్సులో జగన్ మాట్లాడిన తీరును తప్పు పట్టారు.… Read More
కాంగ్రెస్కు గుడ్బై..! బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కలీతకాంగ్రెస్ పార్టీకి షాక్మీద షాక్ తగులుతున్నాయి. చట్టసభల్లో కోద్దిమంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు. పదవులను వదిలి మరి బీ… Read More
విటుడిలోని మానవత్వం... ! వ్యభిచార కూపం నుంచి ఆమెకు విముక్తి..!! ఎలా..?న్యూఢిల్లీ/హైదరాబాద్ : సమాజంలో కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగిపోతుంటాయి. మరి కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగినా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతుంది.… Read More
జగన్ నిర్ణయాలే డిఫరెంట్ : ఆమంచికి అరుదైన అవకాశం..వద్దంటున్నా: ఒక్కో దానికీ ఒక్కో లెక్క...!ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు అనూహ్యంగా కనిపిస్తున్నాయి. పాదయాత్ర సమయం నుండి జగన్ లో మార్పు వచ్చింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్య… Read More
0 comments:
Post a Comment