ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ విజయంలో ప్రతిపక్షపార్టీలు ఘోరంగా మట్టికరిచిన విషయం తెలిసిందే..అధికార టీడీపీ పార్టీకి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీకి 23 సీట్లను కైవసం చేసుకుని చావుతప్పి కన్నులోట్ట పోయినట్టుగా తయారైంది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయితే మరి ఘొరంగా తయారైంది..కొంతమంది నాయకులకు కనీసం నోటాకు వచ్చిన ఓట్లు రాని పరిస్థితి ఉంది. అదికూడ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2McfSkv
ఆయన ఓ మాజీ మంత్రి... అయినా నోటా కంటే తక్కువ ఓట్లు
Related Posts:
అప్పట్లో చేగువేరా..ఇప్పుడు వీర్ సావర్కర్: అది చదివి జ్ఙానోదయమైందంటోన్న పవన్ కల్యాణ్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలనాలకు ఎపిక్ సెంటర్ అయ్యారు. జనసేన పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో దక్షిణ అమెరికా విప్లవ యోధుడు… Read More
వలస కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయొద్దు, భోజనం, వసతి కల్పించండి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ: తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికుల ప్రయణాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు … Read More
Nizamabad MLC election : కేసీఆర్ తనయకు ఎన్ని కష్టాలు.. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులుకేసీఆర్ తనయ,కల్వకుంట్ల కవితకు కష్టాలు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కవితకు ఎమ్మెల్సీ పదవి కరోనా కారణంగా అందని ద్రాక్ష… Read More
ఆ ఐఏఎస్ అధికారులే టీడీపీని భ్రష్టు పట్టించారు: మహానాడు సాక్షిగా బయటపడ్డ విబేధాలుటీడీపీ సొంత పండగ మహానాడు సాక్షిగా తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలు బయటపడ్డాయి. తొలిసారిగా టెక్నాలజీ వినియోగించి మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ గ్రాండ్గా … Read More
ఐదేళ్లు కాదు త్వరలోనే... మహానాడులో బాలకృష్ణ వ్యాఖ్యల కలకలం...ఏపీలో ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ నటుడు, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి మహానాడు వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే చే… Read More
0 comments:
Post a Comment