Saturday, February 29, 2020

మళ్లీ అదే కలకలం.. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో 'గోలీ మారో' నినాదాలు..

ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో శనివారం కొంతమంది వ్యక్తులు 'దేశద్రోహులను కాల్చిపారేయండి..(దేశ్‌కి గద్దరోన్‌ కో,గోలి మారో సాలోంకో)' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో ఇదే నినాదం సీఏఏ ఆందోళనకారులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్,కపిల్ మిశ్రాలు చేశారు. తాజా ఘటనపై ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBySIh

Related Posts:

0 comments:

Post a Comment