టీటీడీ 2020-2021 బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.3309 కోట్లతో బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నది. గతేడాది బడ్జెట్ రూ.3249 కోట్లు కాగా.. ఈ సారి రూ.60 కోట్ల అంచనాలు పెరిగాయి. హుండీ ద్వారా రూ.1351 కోట్లు, వడ్డీల ద్వారా రూ.706 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తోందని పాలకవర్గం లెక్కగట్టింది. బడ్జెట్ అంచనాలతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TnXDZK
టీటీడీ బడ్జెట్కు పాలకమండలి ఆమోదం, బడ్జెట్ అంచనా ఎంతో తెలుసా..?
Related Posts:
పాక్ పై మరో దాడికి భారత్ ప్లాన్ చేసింది: పాక్ మంత్రి సంచలన ఆరోపణపుల్వామా దాడుల తర్వాత బాలాకోట్లో భారత్ చేసిన వైమానిక దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. పాక్పై మరోదాడి చేసి ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టేందుకు భారత్ యత… Read More
మహనీయుల విగ్రహాల విధ్వంసం! తల లేకుండా చేశారు!చెన్నై: ఎన్నికల వేళ మరోసారి విగ్రహాల విధ్వంసాల ఘటన పునావృతమైంది. ఇదివరకు త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన అనంతరం వరుసగా విగ్రహాలపై తమ ప్ర… Read More
స్ట్రెచర్పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !మంత్రాలయం నుండి ఎన్నికలబరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. ఖగ్గల్లు గ్రామంలో టీడీపీ ,… Read More
బీజేపీ మేనిఫెస్టో విడుదల...న్యాయ్ పథకంకు ధీటుగా ఉండబోతోందా..?ఇక తొలిదశ పోలింగ్కు మూడు రోజుల మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం విడుదల చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింద… Read More
టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడితిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగ… Read More
0 comments:
Post a Comment