శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విద్యార్థులు రెచ్చిపోయారు. సినిమా స్టైల్ను తలపించేలా రోడ్డుపై బాహా బాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకొని భయాందోళన కలిగించారు. ఫస్ట్, సెకండియర్ విద్యార్థుల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో ఘటన జరిగినా.. ఖాకీలు స్పందించలేదు. కాలేజీ యాజమాన్యం కూడా మిన్నకుండిపోయింది. పాలకొండ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vsd7Uj
Saturday, February 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment