ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు పై చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ స్థానం కోసం పట్టుబట్టి వంగవీటి రాధా ఏకంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ స్థానం గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి విజయవాడ సెంట్రల్ నుండి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మల్లాది విష్ణు ను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JEn9Hp
Friday, May 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment