బెంగళూరు: తనను టార్గెట్ చేసుకుని చౌకబారు విమర్శలు చేస్తున్న జేడీఎస్ నాయకుల మీద ఆ పార్టీ పెద్దలు చర్చలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఈ రోజు కొందరు జేడీఎస్ పెద్దలు తన మీద విమర్శలు చేసినంత మాత్రాన వారు పెద్దవారు అయిపోరని సిద్దరామయ్య మండిపడ్డారు. సిద్దరామయ్య జనప్రియ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి కేవలం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vX2Igc
విమర్శలు చేస్తే లీడర్స్ అయిపోతారా ? దేవుడు మంచి బుద్ది ఇవ్వాలి, ఆ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు !
Related Posts:
మెట్రోను సంగారెడ్డి వరకు పొడగించండి: ప్రభుత్వానికి జగ్గారెడ్డి డిమాండ్..మెట్రో రైలు.. వేగంగా సిటీలోని దూర ప్రాంతాలకు చేరుస్తోంది. సిటీ నుంచి పక్కన గల ప్రాంతాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలనే డిమాండ్ వస్తోంది. తమ ప్రాంతా… Read More
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది: వ్యాక్సిన్లు గర్వకారణమంటూ బాలకృష్ణహైదరాబాద్: మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు కూడా ఉపయోగపడటం గర్వకారణమని ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అ… Read More
యూపీలో దారుణం : 24 గంటల్లో సోదరి పెళ్లి.. ఆ విషయం తెలిసి కాల్చి చంపిన సోదరుడు..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మరో 24గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిని తోడబుట్టిన సోదరుడే కాల్చి చంపాడు. బావ వరుసయ్యే వ్యక్తితో ఆ యువతి సంబంధం పె… Read More
రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసపై ఆమ్ ఆద్మీ రియాక్షన్... ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యలని...రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. పరిస్థితి ఇంత… Read More
మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లేదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు ఎట్టకేలకు జైలుపాలయ్యారు. మదనపల్లి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పు… Read More
0 comments:
Post a Comment