హైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి ముదురుతోంది. అనువుగానీ చోట కూడా కెమెరా క్లిక్కులకు అంతులేకుండా పోతోంది. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకున్నా.. కొందరు ఇష్టారాజ్యంగా ఫోటోలు తీస్తున్నారు. ఓటు వేసేటప్పుడు సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకం. దాంతో చాలామంది కేసుల పాలవుతూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1dyAt
పోలింగ్ కేంద్రాల్లో కెమెరా క్లిక్.. ఓటేస్తూ ఫోటోలు, వీడియోలు.. ఇద్దరిపై కేసులు
Related Posts:
నిందితుల అంత్యక్రియలకు చిక్కులు, ఆ భూమి తమది, మరోచోట తప్పని గోతులు..దిశ హత్య కేసు నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కొచ్చి పడింది. గుడికండ్ల శ్మశానంలో గోతులు తవ్వగా, ఆ భూమి తమదని కొందరు అంటున్నారు. దీంతో నిందితులను ఎక్క… Read More
ఏ స్టుపిడ్ కోర్టు నన్ను విచారించలేదు...! స్వామి నిత్యానంద వివాస్పద వ్యాఖ్యలు వీడీయోఅత్యాచారం, మరియు కిడ్నాప్ కేసులను ఎదుర్కొంటున్న నిత్యానందా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన వివాదస్పద వీడియో ఒకటి సోషల్ మీడియాలో… Read More
Disha case encounter:వణుకుపుట్టాలి: దిశ నిందితుల ఎన్ కౌంటర్పై రోజా స్పందనహైదరాబాద్: దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. దేశ వ్యాప్తంగా సంచల… Read More
ఆర్టీసీ కుటుంబాలకు ఉద్యోగాలు .. మొదటి విడతలో పదిమందికి అవకాశంఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా జీహెచ్ఎంసీ పరిధిలో చ… Read More
Disha case encounter: నిర్భయ కేసులో అలాంటి ఆలోచన రాలేదని ఢిల్లీ మాజీ సీపీన్యూఢిల్లీ: హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమా… Read More
0 comments:
Post a Comment