Wednesday, May 15, 2019

పోలింగ్ కేంద్రాల్లో కెమెరా క్లిక్.. ఓటేస్తూ ఫోటోలు, వీడియోలు.. ఇద్దరిపై కేసులు

హైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి ముదురుతోంది. అనువుగానీ చోట కూడా కెమెరా క్లిక్కులకు అంతులేకుండా పోతోంది. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకున్నా.. కొందరు ఇష్టారాజ్యంగా ఫోటోలు తీస్తున్నారు. ఓటు వేసేటప్పుడు సెల్ఫీలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకం. దాంతో చాలామంది కేసుల పాలవుతూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1dyAt

Related Posts:

0 comments:

Post a Comment