Wednesday, May 15, 2019

పకోడిలు అమ్మినందుకు పనిష్మెంట్ ఇచ్చారు..

చండీగఢ్ : పకోడీలు అమ్మి రోజుకు రూ.200 సంపాదిస్తే దాన్ని ఓ ఉద్యోగం కిందే చూడాలన్న మోడీ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. మోడీ కామెంట్లకు అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా చండీగఢ్‌లో ప్రధాని మోడీకి పకోడీల సెగ తగిలింది. ఆయన వ్యాఖ్యలపై కొందరు విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. గ్రాడ్యుయేషన్ సెర్మెనీ రోజున వేసుకునే నల్ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LJL2PW

Related Posts:

0 comments:

Post a Comment