Tuesday, November 17, 2020

వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ అనుమానాస్పద మృతి

చెన్నై: తమిళనాడుకు చెందిన వాసన్ ఐ కేర్ స్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్(51) సోమవారం అనుమానాస్పదస్థతిలో మరణించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, అరుణ్‌కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అరుణ్ మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. కాగా, ఆయన ఆత్మహత్యకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38OViQD

0 comments:

Post a Comment