వాషింగ్టన్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మరో యుద్దం రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్ఎస్ ఆర్లింగ్టన్ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పేట్రియాట్' గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JzWefi
అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు..! ఉ.కొరియాను వెనకేసుకొచ్చిన ట్రంప్..!!
Related Posts:
ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 766కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ… Read More
ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...ఏఫీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇంద… Read More
యాత్రికన్ కృపయా ద్యాన్దే: దేశంలో విమానాల రాకపోకల పునరుద్దరణ, ఇంటర్నేషనల్ ప్లైట్స్ కూడా..ప్రయాణికులకు శుభవార్త. డొమోస్టిక్ ప్లైట్స్ కొన్ని ప్రయాణించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతిచ్చింది. మే 4 వ తేదీ నుంచి ఎంపికచేసిన రూట్లలో విమానాలను… Read More
అసోం సీఎం కు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి .. ఏ విషయంలో అంటేఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే . నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్… Read More
స్వరం మార్చిన నగర యువత..! నిత్యం అదే టాపిక్..! చర్చంతా వైరస్, వైన్ షాపుల గురించే..!!హైదరాబాద్ : నగర యువత స్వరం మారుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపధ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ గత 26రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు నగర యువత. అయితే దేశం మొత్త… Read More
0 comments:
Post a Comment