Wednesday, January 27, 2021

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పాత్ర ఉందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేయగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0lMX0

0 comments:

Post a Comment