Wednesday, January 27, 2021

ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్ జారీలో ఆలసత్వం వహించొద్దు అని స్పష్టంచేశారు. ఒకవేళ కావాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJVQix

0 comments:

Post a Comment