బెంగళూరు : కరువును ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జూన్ నెలాఖరులో మేఘ మథనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 88కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైన కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. కర్ణాటక రాజకీయాల ముందు సమ్మర్ వేస్ట్..! చెమటలు కక్కిస్తున్న నేతల పరస్పర ఆరోపణలు..!!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vXNjwa
కరువు కష్టాలకు చెక్.. కర్నాటకలో రూ.88 కోట్లతో క్లౌడ్ సీడింగ్..
Related Posts:
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకంఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర… Read More
కాపురాలు కూల్చుతున్న పబ్జీ.. ఆటలో ఒకడు తోడు దొరికాడట.. భర్తతో విడాకులు కావాలట..!అహ్మదాబాద్ : పబ్జీ ఆట కొంపలు ముంచుతోంది. బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్న… Read More
జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!డెహ్రాడూన్/హైదరాబాద్ : ఎన్నికలు, ప్రచారం, ఉపన్యాసాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రయాణాలు రాజకీయం అంటే ఈ అంశాలన్నీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తుంటాయి. స… Read More
తేల్చేసిన లగడపాటి: ఏపీలో టీడీపీదే అధికారం.. తెలంగాణలో కారు హావా.. కాని.. అంటూ ట్విస్ట్..!ఆంధ్రా ఆక్టోపస్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను చెప్పేసారు. ఏపీలో తిరిగి సైకిల్ కోరుకుంటున్నార ని తేల్చారు. తెలంగాణ ప్రజలు అక్కడ మిగులు … Read More
రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.అనంతరం రామగుండం థర్మల్… Read More
0 comments:
Post a Comment