పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.అనంతరం రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ పనులను సీఎం పరీశీలించారు. ఈసంధర్భంగా అధికారులు ప్లాంట్ పనుల పురోగతిని సీంకు వివరించారు. ప్లాంట్ పరీశీలన తర్వాత ఎన్టీపీసీ ,జెన్కో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.శనివారం రాత్రీ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో బస చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WTTflt
రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...
Related Posts:
కరోనా తగ్గాక ఏపీ స్ధానిక ఎన్నికలు ? రెడీగా ఉండాలన్న ఎస్ఈసీ కనగరాజ్...ఏపీలో కరోనా వైరస్ సందర్భంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడటం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, తాజా పరిస్ధితులపై కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ఇవా… Read More
హృదయ విదారక దృశ్యాలు ...క్యూలో సంచులు పెట్టి వలస కార్మికుల భోజన కష్టాలుకరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9406కేసులు నమోదు కాగా, 335మంది మృత్యువాత పడ్డారు . కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగు… Read More
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా మొబైల్ టెస్టింగ్ సెంటర్లు- ముందు జాగ్రత్త కోసమేనా ?ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో 11 జిల్లాల్లో పలుచోట్ల కేసులు మోదవుతున్నాయి. కానీ రెండు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా న… Read More
మస్ట్ వాచ్ : క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం ద్వారా వైద్యసిబ్బందికి బ్రెజిల్ కృతజ్ఞతలు..వీడియో వైరల్..!బ్రెజిల్ : కరోనావైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వేళ ప్రజలంతా తమను ఈ మహమ్మారి నుంచి గట్టెక్కించాలని భగవంతుడివైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బా… Read More
coronavirus: ఢిల్లీ రోడ్డుపై కారులో నకిలీ ఐఏఎస్ షికార్లు, హోంశాఖలో పనిచేస్తున్నానని కలరింగ్..దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఆందోళన నెలకొంది. వైరస్ నివారణ కోసం ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయిత… Read More
0 comments:
Post a Comment