ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడతలో 9 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్లో ఓటర్లందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. గత మూడు దశల పోలింగ్ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మోడీ ట్విట్టర్లో సందేశం ఇచ్చారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J2GXDi
రికార్డులు బద్దలుకొట్టండి! ఓటర్లకు మోడీ పిలుపు!
Related Posts:
Chiranjeevi: తండ్రిలా పెంచారు..అన్నయ్యకు ఫస్ట్ ఫ్యాన్ నేనే: పవన్ కల్యాణ్హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెల… Read More
నా తోడబుట్టిన జగనన్నకు.. షర్మిల రాఖీ సందేశం -విడదల రజని ముందుగానే-పవన్, లోకేశ్ ఫైర్ -కేసీఆర్ ఇలాఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సోదర, సోదరీమణుల మధ్య అనురాగం, ప్రేమాభిమానురాగాలకు అద్దం పట్టే రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్… Read More
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద విషాదకర ఘటన: పలువురు ఆఫ్ఘన్లు దుర్మరణంకాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోం… Read More
అఫ్గానిస్తాన్ నుంచి భారతీయులను తరలించే చర్యలు వేగవంతం, భారత్ చేరుకుంటున్న విమానాలుఅఫ్గానిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు వేగం అందుకున్నాయి. నిన్న రాత్రి ఒక విమానం దుశాంబే మీదుగా న్యూదిల్లీ చేరుకుంది. దో… Read More
కమలా హ్యారిస్ లీడ్ రోల్: ఆప్ఘన్ సంక్షోభం వేళ..సడన్గా ఆసియా టూర్: సింగపూర్లో ల్యాండ్సింగపూర్: అరాచకానికి మారుపేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు.. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తరువాత నెలకొన్న పరిణామాలు భారత్ సహా అనేక … Read More
0 comments:
Post a Comment