బూర్గంపాడు/హైదరాబాద్ :ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో బాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. కొత్తగూడెం భద్నచలం జిల్లాలో కొనసాగుతున్న యాత్రకు ప్రజలు పెద్ద యెత్తున స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్బంగా యాత్రలో అన్నీ తానై నడిపిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J1qzDa
ప్రశ్నించే గొంతును ఎప్పుడు నొక్కలేరు..! టీఆర్ఎస్ వృధా ప్రయాస అన్న భట్టి..!!
Related Posts:
విజయవాడ వాసులను కలవరపెడుతున్న వాలంటీర్.. సర్వేకు వెళ్లి...విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలి దశలో ఓ పానీపూరీ బండి, ఆ తర్వాత ఓ టిఫిన్ బండి, ఇప్పుడు వార్డు వాలంటీర్... ఇలా వైరస్ వాహకాలుగా మారిపోతున్… Read More
గాంధీ మెడికల్ కాలేజీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా .. టెన్షన్ లో వైద్య సిబ్బందిహైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . వందలాది కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవ… Read More
coronavirus:హోం క్వారంటైన్లోకి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఇటీవల రెడ్జోన్ ఏరియాలో..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. 512 మంద… Read More
రైతులు, పేదలకు ఎంతో మేలు: ఆర్బీఐ చర్యలపై ప్రధాని మోడీన్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించిన కీలక నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్… Read More
కరోనా పరీక్షల్లో దేశంలో నాలుగోస్ధానంలో ఏపీ- తెలంగాణ ఎక్కడుందో తెలుసా ?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ పాటించడమే కాకుండా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి… Read More
0 comments:
Post a Comment