హైదరాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికక 40 రోజుల గడువు పెట్టొద్దన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నిరోజులు సమయం ఇస్తే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ, సీపీఐ, జనసమితి నేతలతో కలిసి ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w7MAbU
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment