హైదరాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికక 40 రోజుల గడువు పెట్టొద్దన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నిరోజులు సమయం ఇస్తే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ, సీపీఐ, జనసమితి నేతలతో కలిసి ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w7MAbU
40 రోజుల వద్దు, 3 రోజులు చాలు : జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎంపికపై ఈసీతో ఉత్తమ్
Related Posts:
ఓటు వేసిన సూపర్ స్టార్స్: పోలింగ్ కేంద్రం వద్ద కుమార్తెతో కలిసి వరుసలో నిల్చుని..!చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. తొలి గంటలో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా ఆరంభమైనట్లు సమాచారం. ఒకట్రెండు పోలింగ్ క… Read More
మమత బయోపిక్కు తప్పని తిప్పలు! విడుదల ఆపాలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు!కోల్కతా : దేశంలో ప్రస్తుతం రాజకీయ నేతల బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఎన్నికల సమయం కావడంతో నేతల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై రచ్చ జరు… Read More
పీఎం నరేంద్రమోడిని చూసిన ఈసీ ప్రతినిధులుఢిల్లీ : ప్రధాని మోడీ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోడీ చిత్రం విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఈ నెల 19న నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల … Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల భారం .. ఆర్డర్ వేసిన గులాబీ బాస్తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల జాతర జరుగుతుంది . ఒకదానితర్వాత ఒకటి వరుసగా వస్తున్న ఎన్నికల నేపధ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఊపిరి ఆడటం లేదు . అసెం… Read More
రాహుల్ ప్రధాని అయితే చంద్రబాబు కేంద్ర మంత్రి అవుతారట ... వైసీపీ నేత దాడి కామెంట్స్ఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి. సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుప… Read More
0 comments:
Post a Comment