తరగతి గదిలో మద్యం సేవించిన విద్యార్థుల వ్యవహారంపై బాలల హక్కుల కమిషన్ దృష్టిసారించింది. పాఠశాల హెడ్మాస్టర్ పై సీరియస్ అయింది. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ లేకుంటేనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసిన విద్యార్థినులను బాలల సదన్ కు పంపించి పదిహేను రోజులపాటు కౌన్సెలింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NeCcXo
Wednesday, February 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment