తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగవని కేసీఆర్ ఏపిలో జగన్ను సామంత రాజుగా పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరో పించారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరించి వైసిపి లో చేరుస్తున్నారని ఆరోపించారు. ఇక, సినీ హీరో నాగార్జున వైసిపి అధినేత జగన్ తో సమావేశం అవ్వటాన్ని తప్పుబట్టారు....
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GAj8lM
వైసిపి లో చేరాలని బెదిరిస్తున్నారు :నాగార్జున జగన్ ను ఎలా కలుస్తారు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
రఘునందన్ విజయ రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్ -బండిని ఆకాశానికెత్తుతూ -దుబ్బాక ఫలితంపై జనసేనానిఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒకే సీటు దక్కింది.. అదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా సింగిల్ సీటుకే పర… Read More
ఐపీఎల్ ఫైనల్స్లో చేజింగ్ చేసి ఒక్కసారి కూడా గెలవని ముంబై ఇండియన్స్ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండానే శ్… Read More
దుబ్బాక ఫలితంపై హరీశ్రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?‘‘నన్ను చూసి ఓటెయ్యండి.... నేను చూసుకుంటా...''అంటూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు ఒక్కతీరుగా ప్రజల్ని వేడుకున్నారు. కానీ మంగళవారం వెలు… Read More
ఇక కేసీఆర్ కుర్చీకే ఎసరు! గోల్కొండపై కాషాయ జెండా, జీహెచ్ఎంసీ బీజేపీదే: బండి, కిషన్, డీకే అరుణహైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు పెట్టిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ప్రజలు … Read More
Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు ‘మర్ గయా భయ్యా’: మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !పాట్నా/ కొల్ కత్తా/ న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా మారుతోంది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కు ఫలితాలు త… Read More
0 comments:
Post a Comment