Wednesday, February 20, 2019

వైసిపి లో చేరాల‌ని బెదిరిస్తున్నారు :నాగార్జున జ‌గ‌న్ ను ఎలా క‌లుస్తారు: చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వ‌స్తే త‌న ఆట‌లు సాగ‌వ‌ని కేసీఆర్ ఏపిలో జ‌గ‌న్ను సామంత రాజుగా పెట్టుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరో పించారు. హైద‌రాబాద్ లో ఆస్తులు ఉన్న నేత‌ల‌ను బెదిరించి వైసిపి లో చేరుస్తున్నార‌ని ఆరోపించారు. ఇక, సినీ హీరో నాగార్జున వైసిపి అధినేత జ‌గ‌న్ తో సమావేశం అవ్వ‌టాన్ని త‌ప్పుబ‌ట్టారు....

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GAj8lM

Related Posts:

0 comments:

Post a Comment