Wednesday, February 20, 2019

ఢిల్లీలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. బుధవారం ఉదయం 8.01 గంటలకు భూమి కంపించిందని అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రాన్ని తజకిస్థాన్ లోని కోఫర్నిహన్ గా గుర్తించింది. భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నదని పేర్కొన్నది. ప్రకంపనాలు మహారాష్ట్ర తీరం వరకు వెళ్లి ఉంటాయని అంచనా వేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GC2jXG

Related Posts:

0 comments:

Post a Comment