బెంగళూరు: ఏరో ఇండియా 2021 సందర్భంగా బెంగళూరులో బుధవారం ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శించబడింది. ఆ తర్వాత ఈ చారిత్రక ప్రదర్శనలో తొలిసారి ఫైటర్ జెట్ గగనతలంలో ఇక్కడ ప్రయాణం చేసింది. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్(అమెరికా) వైమానిక దళాలు చర్చలు జరిపి, ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ల గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txV5cq
Friday, February 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment