బెంగళూరు: ఏరో ఇండియా 2021 సందర్భంగా బెంగళూరులో బుధవారం ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శించబడింది. ఆ తర్వాత ఈ చారిత్రక ప్రదర్శనలో తొలిసారి ఫైటర్ జెట్ గగనతలంలో ఇక్కడ ప్రయాణం చేసింది. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్(అమెరికా) వైమానిక దళాలు చర్చలు జరిపి, ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ల గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txV5cq
ఏరో ఇండియా 2021: తొలిసారి ఎఫ్-15ఈఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శన(వీడియో)
Related Posts:
Corona Lockdown: కరోనా ఆటో వస్తే ప్రజలు పరుగో పరుగు, అలా వెళితే ఇలా వచ్చి, గానా బజానా !చెన్నై: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (COVID 19) ప్రభావంతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు భారతదేశంలో నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో … Read More
వివాదంలో జగన్ రైట్ హ్యాండ్...జాతీయమీడియాలో రచ్చ..సీఎం సమర్థతకు సవాల్గా..!విజయవాడ: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి భారత్లో ఇప్పటికే 700కు పైగా మరణించారు. 23వేలకు పైగా కరోనాపాజిటివ్ కేసులు నమో… Read More
రంజాన్ వేళ.. ముస్లింలకు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక విజ్ఞప్తి..రంజాన్ మాసం మొదలు కావడంతో హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ను దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఇళ్ల ను… Read More
ఆమెకు సడెన్ సర్ప్రైజ్.. పోలీసులు చేసిన ఈ పనికి ఆశ్చర్యం,ఆనందం..రూల్స్ బ్రేక్ చేసేవారి తాట తీయడం.. ఆపదలో ఉన్నామంటే పరిగెత్తుకెళ్లడం... లాక్ డౌన్ వేళ పోలీసుల నిబద్దతకు అద్దం పడుతోంది. మాటలతో వినని వారికి లాఠీలతో బుద… Read More
జీరో వడ్డీ పథకం ప్రారంభించి మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదలకు మరో వరం ఇవ్వనున్నట్టు ప్రకటించారు . నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్ … Read More
0 comments:
Post a Comment