Friday, February 5, 2021

ఏరో ఇండియా 2021: తొలిసారి ఎఫ్-15ఈఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శన(వీడియో)

బెంగళూరు: ఏరో ఇండియా 2021 సందర్భంగా బెంగళూరులో బుధవారం ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శించబడింది. ఆ తర్వాత ఈ చారిత్రక ప్రదర్శనలో తొలిసారి ఫైటర్ జెట్ గగనతలంలో ఇక్కడ ప్రయాణం చేసింది. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్(అమెరికా) వైమానిక దళాలు చర్చలు జరిపి, ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ల గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txV5cq

Related Posts:

0 comments:

Post a Comment